గుండాల ఆళ్లపల్లి సెప్టెంబర్ 27 (పన్యం మనుగడ) గులాబ్ తుఫాన్ దంచికొట్టడం తో ఆళ్లపల్లి మండలం లోని కిన్నెరసాని, జల్లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, వాగులు వంకలు వీటికి తోడు అవడంతో రాయపాడు గ్రామం వద్ద కిన్నెరసాని వంతెనపై నుండి ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుంది వర్షం మరో రెండు రోజులు ఉన్నందున ప్రజలు ఎవరు నాగులు దాటే ప్రయత్నం చేయవద్దు అధికారులు సూచించారు
Post A Comment: