కరకగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి,ప్రముఖ తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులు,నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త,బలహీనవర్గాల స్ఫూర్తి ప్రధాత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా కొండా లక్ష్మణ బాపూజీ చిత్రపటానికి కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది,పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: