ఈ రోజు అనగా ది:07/09/2021 న్నాడు సారపాక గ్రామంలో జరిగిన మాల మహానాడు అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దాసరి. శేఖర్ గారు మాట్లాడుతూ భుర్గంపహడ్ మండలంలోని మాలలను చైతన్య పరచాలని మలాలు ప్రతీ దానిలో ముందుండాలని అలాగే మాల మహానాడు సంఘాన్ని బలోపేతం చేస్తామని అలాగే తేది:19/09/2021 న్నాడు
బూర్గంపాడు మండలం సారపాక గ్రామం పుష్కర్ వనంలో జరగబోయే సమావేశంలో మండల కమిటీ ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.ఈ సమావేశంలోపాల్గొనేందుకు మాల ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు,విద్యార్థులు,లాయర్లు,మహిళలు,కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొని జరగబోవు కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని పిలుపున్నిచారు. ఈ సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దాసరి.శేఖర్ గారు, గుర్రాల. సుదర్శన్ గారు (నియోజక వర్గ ఇంచార్జీ), దాసరి. స్వామి దాస్ గారు. (గౌరవ సలహా దారుడు), తుమ్మల.కిరణ్ కుమార్.( మండల అధ్యక్షుడు),కొట్టే.అనిల్ కుమార్ గారు,దార.శ్రీను గారు,
బందెల. భాస్కర్ గారు,జినుగు.దాస్ గారు,
బర్ల.అనిల్ గారు,(మండల కన్వీనర్)
పల్లి.రామకృష్ణ .(మండల యూత్ అధ్యక్షుడు) తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: