గుండాల సెప్టెంబర్ 29 (మన్యం మనుగడ) వచ్చేనెల ఒకటో తారీకు నా పినపాక మండలం లోని బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో తల పెట్టిన పోడు సదస్సును జయప్రదం చేయాలని టిడిపి నాయకులు గుండాల ఎంపీటీసీ సంధాని, నాయకులు ఇల్లందుల నరసింహులు కోరారు. ఈ సదస్సు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ , సిపిఐ , సిపిఎం, పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా పోడు భూములకు పట్టాలు సాధించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోలెం సాంబయ్య , ఇల్లందుల అప్పారావు, మేలకం మధు, మల్లయ్య తదితరులు
Post A Comment: