CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల సిబ్బందికి నిర్వహించిన కరోనా పరీక్షలు

Share it:


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి:: మండలంలోని మర్రిగూడెం గ్రామ ఎంపియుపిఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎల్ సరిత కు కరోనా పాజిటివ్గా గత ఆదివారం నాడు నిర్ధారణ అయినా నేపథ్యంలో గ్రామ పంచాయతీ వారు పాఠశాలను శానిటేషన్ చేపించి.35 మంది విద్యార్థులకు,3 గురు ఉపాధ్యాయులకు మరియు 3 గురు మధ్యాహ్న భోజన కార్మికులకు వైద్య బృందం వారిచే మంగళవారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించగా ,అందరికీ నెగిటివ్గా నిర్ధారణ అయింది.ఈ కరోనా పరీక్షల కార్యక్రమంలో డాక్టర్-ప్రియాంక, హెచ్ఈఓ- పోలే బోయిన కృష్ణయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి- బాలాజీ, తదితర వైద్య బృందం వారు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: