తెరాస పార్టీ మంగపేట మండలంలో నూతనంగా గ్రామ కమిటీలు ఎన్నిక
మన్యం టీవీ మంగపేట.
శనివారం మంగపేట మండలంలో మల్లూర్,బాలన్నగూడెం,బుచ్చ0పేట,బోర్ నర్సాపురం ,గ్రామాల తెరాస పార్టీ నూతన కమిటీని తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఎన్నిక చేయడం జరిగింది.
మల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా సోయాం ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి గా యాలందరి నరేష్,
బోర్ నర్సాపురం నూతన గ్రామ కమిటీ అధ్యక్షులు గా రావుల రమణ ప్రధాన కార్యదర్శి గా జాడి కృష్ణ,
బాలన్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులుగా పొదెం రాంబాబు ప్రధాన కార్యదర్శి గా చెన్నురి సాంబయ్య ఎన్నికచేయడం జరిగింది.
బుచ్ఛంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గా బూర్గుల వెంకట మల్లు, ప్రధాన కార్యదర్శి గా మండల ఉప్పలయ్య,గా ఎన్నిక చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి, రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరిరావు, మాజీ జడ్పీటిసి సిద్దంశెట్టి వైకుంఠం, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణరావు, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు నర్రా శ్రీధర్ , సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,అచ్చ సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు చిట్టిమల్ల సమ్మయ్య,మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్,
మండల నాయకులు, హరిబాబు, మలికంటి శంకర్, బుట్టో , మండల మహిళ నాయకురాలు కాటూరి సుగుణ, వీరస్వామి,మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: