భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 7 (మన్యం టీవీ) సింగరేణి కార్పొరేట్ ఎస్& పిసి డిపార్ట్మెంట్ లో సీనియర్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ ఇటీవల కోవిడ్ బారిన పడి మృతి చెందిన ఎస్ డి యాకుబ్ అలీ కుటుంబానికి సింగరేణి సంస్థ అందిస్తున్న 15 లక్షల రూపాయల చెక్కును యాకుబ్ అలీ భార్య నూర్జహాన్ బేగం కు జిఎం సెక్యూరిటీ ఏ. కుమార్ రెడ్డి చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎం డి జాకీర్ హుస్సేన్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్, స్వామి సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ మరియు ఆఫిస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: