👉ఫీట్స్ తో అపస్మారక స్థితి లో పడి ఉన్న యువకుడిని భద్రాచలం 👉ఏరియా ఆస్పత్రిలో చేర్పించిన వైనం
👉108 సిబ్బంది సేవను కొనియాడిన గోపాల రావు పేట గ్రామస్థులు
మన్యం టీవి:భద్రాచలం,పినపాక:
ఆ యువకుడు తన సొంత పనిపై భద్రాచలం వెళ్లాడు. అనుకోకుండా ఫీట్స్ రావడంతో భద్రాచలం బ్రిడ్జి వద్ద విగత జీవిగా పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం తో 108 సిబ్బంది సకాలంలో స్పందించి ఆ యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి.భాద్రద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగూడెం పంచాయతీ గోపాలరావుపేట గ్రామానికి చెందిన వీరమల్ల మల్లయ్య చారి అనే యువకుడు
భద్రాచలం బ్రిడ్జి వద్ద ఈ అబ్బాయి బైక్ నుండి కింద పడిపోయి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.సమాచారం అందుకున్న 108.సిబ్బంది భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో చేర్పించారు. సకాలంలో స్పందించిన 108 పైలట్ ఉమా మహేష్,ఈఎన్ టీ లను గ్రామస్థులు అభినందించారు.
Post A Comment: