CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అత్యవసర చికిత్స కోసం మూడు లక్షల LOC ను మంజూరు చేపించిన ఎంపీ మాలోతు కవిత

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీకి చెందిన నెట్టెం ఉదయ్ కుమార్ అనారోగ్యం రీత్యా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లగా అక్కడ చికిత్సకు ఆరు లక్షల రూపాయలు అవుతాయని హాస్పిటల్ యాజమాన్యం చెప్పడంతో వెంటనే ఆ నిరుపేద కుటుంబం స్థానిక ఎంపి మాలోతు కవిత ని సంప్రదించగా వెంటనే స్పందించిన ఎంపి అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయ్ కుమార్ కి (3,00,000/-) మూడు లక్షల రూపాయల విలువ గల LOC ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయించి హైదరాబాద్ తన నివాసంలో అందజేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి మాలోత్ కవిత.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,తెరాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి పాల్గొన్నారు.

Share it:

Post A Comment: