CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బి ఎస్ పి బహిరంగ సభకు తరలిరావాలి

Share it:


  గుండాల ఆగస్టు 5 (మన్యం మనుగడ) బి ఎస్ పి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఈనెల ఎనిమిదో తారీఖున బహిరంగ సభ  కు కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల నుండి భారీగా తరలిరావాలని బి ఎస్ పి కొత్తగూడెం జిల్లా నాయకులు బొమ్మెర రాంబాబు పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఉత్తరప్రదేశ్ ఎంపీ రాంజీ గౌతమ్ పాల్గొంటారని అన్నారు. వీరి సమక్షంలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మరియు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి బి ఎస్ పి లో చేరుతున్నారని  అన్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది పాల్గొంటున్నారని ప్రజలు ప్రజాస్వామిక వాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు

Share it:

TELANGANA

Post A Comment: