చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భానోత్ పార్వతి, రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ ఉష శారద, పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్ఐ స్వప్న కుమారి, రైతు వేదికలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు కృష్ణారెడ్డి లు ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మన బొజ్జ నాయక్, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, జడ్పిటిసి కొడకండ్ల వెంకటరెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Post A Comment: