పరిశీలించినఎండిఓ, పిఆర్ ఏఈ
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాత రెడ్డిపాలెం లో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పినపాక మండల పంచాయతీరాజ్ ఏఈ వెంకట్ మార్కింగ్ ఇచ్చారు .ఈ పనులను ఎంపీడీవో శ్రీనివాసులు మంగళవారం పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంంలోని ప్రతి మండలంలో బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని , ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి రూ 44 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఆహ్లాదభరిత వాతావరణం అందించేవిధంగా ,చిన్న పిల్లలు ఆడుకునే విధంగా, పార్కు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
Post A Comment: