గుండాల ఆగస్టు 21 (మన్యం మనుగడ) లా ఎంట్రెన్స్ టెస్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో నే గిరిజన కేటగిరిలో మొదటి స్థానం సాధించిన బానోత్ మహేష్ తల్లిదండ్రులైన బానోతు శ్రీను విజయ లను అడ్వకేట్ పాయం సుధాకర్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతు ఎంతో కష్టపడి చదివినందుకు మహేష్ మంచి ఘనత సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు
Post A Comment: