మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో, రాచూరుపల్లి పంచాయతి లచ్చాపురంలో సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు పాల్గొన్నారు. సి సి రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి అడిగి తెలుసుకున్నారు వారితోపాటు రాజా,అంకత ఉమామహేశ్వరావు,సర్పంచ్ తోట రాజు,వైస్ సర్పంచ్ పుల్లారావు,రావూరి వీరయ్య,నాగబాబు,కన్నారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: