- పేద ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
- కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన విప్ ఎమ్మెల్యే రేగా. కాంతారావు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని సమితిసింగరం పంచాయితీ పరిధిలో మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పధకం ద్వారా పేద ఇంటి ఆడపిల్లల కు కానుకగా రూ.1,00,116 చెక్కును ప్రభుత్వం అందజేస్తుంది.కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమం అగకూడదు అని,సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరు ఐన రూ.2,00,232 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు కు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,ఎంపీపీ కారం. విజయకుమారి, తహశీల్దార్ చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,సర్పంచ్ బచ్చల భారతి,ఉపసర్పంచ్, పుచ్చకాయల.శంకర్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,మహిళ అధ్యక్షురాలు చంద్రకళ, రమాదేవి,టిఆర్ఎస్ నాయకులు,ముద్దంగుల కృష్ణ,మల్లికార్జున్,బాబీజాన్,మహిళ కార్యకర్తలు మున్ని, శ్యామల,సుజాత,లక్ష్మీ,యువజన నాయకులు,స్థానిక టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: