మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఎస్బిఐ బ్యాంకు వద్ద యువకుని మృతదేహం. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించిన బూర్గంపాడు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలింపు. మృతుడిని మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుఖ్ దేవ్ సింగ్ గా గుర్తించారు.
Post A Comment: