మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం సీఐగా ఫ్రెండ్లీ పోలీసింగ్ తో మండల ప్రజలకు పొలీసులపై నమ్మకం కలిగిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా స్థాయిలో రెండు అవార్డ్ లు అందుకొని సీఐ గా మండల ప్రజల మన్ననలు పొందుతున్న అశ్వాపురం సీఐ సట్ల రాజు ని శాలువాతో సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలియజెసిన ఎంపీపీ ముత్తినేని సుజాత,మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా కో ఆప్షన్ సభ్యులు,ఎంపీటీసీ నరేష్,ఉపసర్పంచ్ వెన్న అశోక్కుమార్,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,ఎమార్పీయస్ మండల అద్యక్షుడు రావులపల్లి వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: