మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సి ఎస్ పి బస్తీ గ్రామ పంచాయితీ ఏర్పడి రెండున్నర ఎండ్లు అవుతున్నా రాజీవ్ నగర్ గ్రామానికి ఒక్క రూపాయి నిధులు మంజూరు కాలేదని,గ్రామపంచాయితీ ఓట్లు మాకు వేస్తే రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. పాలన సగం కాలం గడిచినా నేటివరకు రోడ్డు, కాలు వలు వేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం నేత అబ్దుల్ నబి అన్నారు.పాలకులు తమ హామీని నెరవేర్చాలని లేని పక్షంలో గ్రామ పంచాయితీ నీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.ఈ రోజు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో దారావత్ రాందాస్, లలిత,గ్రామపెద్దలు బాబుమియా, సూ రాపాక రమణ,కల్యాణి,రాంబా యి,జమీల బేగం, లక్ష్మణ్ ,మహమూద తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు.
Post A Comment: