CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరెంట్ షాక్ తో గేదె మృతి.... తమ జీవనాధారాం కోల్పోయామని బాధ్యులు లబోదిబోమంటున్నారు.....???

Share it:

 


వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సత్యనారాయణపురం(మొండికట్ట)గ్రామానికి చెందిన మద్దిరాల.అశోకు-నిరోషా దంపతులుకు చెందిన పాలిచ్చే గేదె నిన్న కరెంట్ షాక్ తో మృతి చెందినది.60 వేల రూపాయలతో కొనుగోలు చేసినాము,రోజుకు 5లీటర్ల పాలు ఇస్తుంది.ఈ పాలు అమ్ముకునే కుటుంబపోషణ సాగించేవారు.సడన్ గా కరెంట్ షాక్ తో మృతి చెందడం వల్ల కుటుంబానికి ఉన్న జీవనాధారం కోల్పోయామని కుటుంబం మొత్తం లబోదిబోమంటున్నారు.

ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించి,మా కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Share it:

Post A Comment: