గుండాల ఆగస్టు 6 (మన్యం మనుగడ) మిషన్ భగీరథ నీళ్లు రావన్న భరోసాతో నల్ల వద్దనే బేరాలు సాగిస్తున్న వ్యాపారులు. అధికారుల నిర్లక్ష్యంతో మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో నల్ల పై నమ్మకం పోయిన ప్రజలు అవి మంచినీళ్ళ నల్లాల అన్న సంగతి మరచి వాటి కిందనే నిత్యం వస్తువులను పెట్టి బేరసారాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీళ్లు నిత్యం వచ్చేలా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు
Navigation
Post A Comment: