మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో మంగళవారం ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మంద కృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని వనదేవతలను దర్శించుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు, నాయకులు ఇరుగు పైడి మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి చతిస్గడ్ రాష్ట్ర ఇంచార్జ్ ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు గజ్జల ప్రసాద్ మాదిగ, మడిపల్లి శ్యాంబాబు మాదిగ, ఇనుముల మల్లేష్ మాదిగ, తోకల రాంబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: