మన్యం టీవీ టేకులపల్లి: మండలంలోని మద్రాస్ తండా గ్రామ పంచాయతీకి చెందిన మాలోత్ జగదీష్ తన అత్తగారి ఇంటి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఆరో మైలు రోల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కార్లో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జగదీష్ ఆర్మీ లో పనిచేస్తున్నాడు
Post A Comment: