మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఘనంగా పీరీల పండుగ ప్రారంభమైంది. హిందూ,ముస్లింల ఐక్యమత్యాన్ని కి ప్రతీక అయినా మొహరం (పీర్ల) పండుగ మొహరం మాసం నెలపొడుపు చూడడంతో ఈ పీర్ల పండుగ మొదలవుతుందని ఈ పండుగ నేటినుండి ఈ నెల 20వ తేదీన పవిత్ర మొహరం వేడుకలు జరుగుతాయని,అదేవిధంగా మటీకీలు,అగ్నిగుండం ప్రవేశం ఈనెల 19వ తారీఖున జరుగుతుందని నిర్వాహకులు ఎండి తాజుద్దీన్ తెలిపారు.
Post A Comment: