మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం లోని పలు శుభకార్యాలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించిన అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. అశ్వారావుపేట పట్టణం లోని ఆకుల జగదీష్ కుమార్, లక్ష్మి పావని లకు, ఇటీవల పెళ్ళి ఆయినా సంధర్భంగా నూతన వధువు వరులని ఆశీర్వదించారు. అలాగే ఈరోజు వివాహం చేసుకుంటున్న అశ్వారావుపేట తెరాస పార్టి మండల కార్యదర్శి బండారు శ్రీను కుమారుడు బండారు సాయి వివాహానికి హాజరై నూతన వరుడిని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, అశ్వారావుపేట మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్, అలాగే మండల నాయకులు మోహన్ రెడ్డి, ప్రమోద్, రవి, రమేశ్, రఘురామ్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: