CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేదల ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

Share it:



  •  పేదల ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
  • రూ.3,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమం కోసం,ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడానికి,సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రూ.3,00,000/- విలువ గల చెక్కులను మొత్తం 8 మంది లబ్ధిదారుల కు చెక్కులను అందజేసిన జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు,అడపా.అప్పారావు,మహిళ అధ్యక్షురాలు చంద్రకళ,రమాదేవి,రైతు బంధు సమితి అధ్యక్షులు దొబ్బల.వెంకటప్పయ్యా, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ నాయకులు,వట్టం.రాంబాబు,ఎడ్ల.శ్రీను,ముద్దంగుల.కృష్ణ, వేముల.లక్ష్మయ్య,గణేష్,హరిప్రసాద్,తాత రమణ, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు,మహిళ కార్యకర్తలు మున్ని, శ్యామల,సుజాత,లక్ష్మీ,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: