CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాల్వంచ లో ఘనంగా జరిగిన వైస్సార్ టి,పి జెండా ఆవిష్కరణ

Share it:

 



 మన్యం టీవీ పాల్వంచ:-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి, Y.S.రాజశేఖర్ రెడ్డి విగ్రహము పోలీస్ స్టేషన్ కు ఏదురుగా ఉన్న విగ్రహానికి పూల మాలలు వేసి వైస్సార్ టి.పి.జెండా ఆవిష్కరించారు.

*వైఎస్ షర్మిలమ్మ తెలంగాణ రాజకీయాలను బలపరుస్తూ జిల్లాల వారీగా ఇంచార్జిలను నియమించారు.పార్టీ నిమిత్తం తెలంగాణ లో జరుగుతున్న పాలన తుగ్లక్ పాలన వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలను మబ్బె పెట్టె పనిలో కేసీఆర్ పాలన నడుస్తుందని తెలుపుతూ*

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్వంచ లో యువనాయకుడు షేక్.ఖలీల్ పాషా,యువ బృందం తరుపున ఘనంగా జెండా ఆవిష్కరణ జరిపించారు.ముఖ్య అతిధులు

లక్కినేని.సుధీర్ బాబు,శీలం.చెన్నారెడ్డి, కొల్లు.వెంకట్ రెడ్డి,సోయం.వీరభద్రం,చల్లా.ప్రతిభ రెడ్డి,నంబురి. వెంజటేశ్వర్లు,రామునాయక్, రాములమ్మ,విజయ్,కిషోర్ రెడ్డి,కిరణ్ రెడ్డి,నవీన్,బండి. నాగరాజు,సాయి,శ్రీలత, పిట్టల.సంపత్ కుమార్ తదితరు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: