మన్యం టీవీ పాల్వంచ:-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి, Y.S.రాజశేఖర్ రెడ్డి విగ్రహము పోలీస్ స్టేషన్ కు ఏదురుగా ఉన్న విగ్రహానికి పూల మాలలు వేసి వైస్సార్ టి.పి.జెండా ఆవిష్కరించారు.
*వైఎస్ షర్మిలమ్మ తెలంగాణ రాజకీయాలను బలపరుస్తూ జిల్లాల వారీగా ఇంచార్జిలను నియమించారు.పార్టీ నిమిత్తం తెలంగాణ లో జరుగుతున్న పాలన తుగ్లక్ పాలన వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలను మబ్బె పెట్టె పనిలో కేసీఆర్ పాలన నడుస్తుందని తెలుపుతూ*
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్వంచ లో యువనాయకుడు షేక్.ఖలీల్ పాషా,యువ బృందం తరుపున ఘనంగా జెండా ఆవిష్కరణ జరిపించారు.ముఖ్య అతిధులు
లక్కినేని.సుధీర్ బాబు,శీలం.చెన్నారెడ్డి, కొల్లు.వెంకట్ రెడ్డి,సోయం.వీరభద్రం,చల్లా.ప్రతిభ రెడ్డి,నంబురి. వెంజటేశ్వర్లు,రామునాయక్, రాములమ్మ,విజయ్,కిషోర్ రెడ్డి,కిరణ్ రెడ్డి,నవీన్,బండి. నాగరాజు,సాయి,శ్రీలత, పిట్టల.సంపత్ కుమార్ తదితరు పాల్గొన్నారు.
Post A Comment: