గుండాల ( అళ్లపల్లి )ఆగస్టు 15 మన్యం మనుగడ: మండలంలో ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపీ మంజు భార్గవి, ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో సుల్తానా, మర్కోడు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శంకర్ బాబు, జెండాను ఎగరవేశారు. వీరితో పాటు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు
Post A Comment: