CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నువ్వులపంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులు

Share it:

 



మన్యం టీవీ,అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట సమీపంలో ఉన్న గిరిజన రైతు పడ్డం మురళి పొడు వ్యవసాయం చేసుకునిజీవనం వెళ్ళదిస్తున్నాడు. ఈ క్రమంలో రైతు పోడు భూమిలో నువ్వు పంట వేశాడు. చేను ప్రస్తుతం పూత కాత దశలో ఉన్నది ఈ నేపథ్యంలో మురళి నువ్వులపంటను ఫారెస్ట్ అధికారులు పీకి వేయడంతో లబోదిబోమంటు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.

Share it:

Post A Comment: