మన్యం టీవీ ఏటూరు నాగారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఐపీఎస్ చేతుల మీదుగా ఉత్తమ ఎస్సై అవార్డు అందుకున్న ఏటూరునాగారం ఎస్సై శ్రీకాంత్ రెడ్డి.
వరుసగా 7 వ సారి ఉత్తమ ఎస్ఐ గా ప్రశంసా పత్రం అందుకున్న ఏటూరునాగారం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి,
విధులు నిర్వహించిన ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఉత్తమ ఎస్ఐ గా అవార్డ్స్ అందుకోవడం జరిగింది.
సంవత్సరం....పోలీస్ స్టేషన్
==============
1. 2014....పస్రా
2. 2015....మంగపేట
3. 2017....పరకాల
4. 2018....పరకాల
5. 2019....పరకాల
6. 2020....ఏటూరునాగారం
7. 2021....ఏటూరునాగారం
అలాగే,తెలంగాణ ప్రభుత్వం చేత ప్రతి సంవత్సరం ఇవ్వబడే *కఠిన సేవా పతకం 2020* లో అందుకున్నారు.
Post A Comment: