మన్యం టీవీ,అశ్వాపురం :సీతమ్మ సాగర్ బు నిర్వాసితులకు అండగా ఉంటామని రైతులు అధైర్యం చెందావొద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం పోరు యాత్ర లో భాగంగా అమ్మగారి పల్లి నిర్వాసితుల దీక్ష శిబిరం ను సందర్శించి మద్దతుగా ప్రసంగించారు యాత్ర లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నక్క బాలమల్లేష్ భాగం హేమంతరావు, రామావత్ అంజయ్య నాయక్, కలకొండ కాంతయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్, సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్, దంతాల జగదీశ్, కొండపర్తి ప్రసాద్, ముత్తబోయిన వెంకటేశ్వర్లు, రాయపూడి రాజేష్, మేళాపుర సురేందర్ రెడ్డి, ఇనపల్లి పవన్ సాయి, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: