దుక్కి చేస్తుండగా ట్రాక్టర్ పల్టీ పడడంతో జోగా సుధాకర్ మృతి
గుండాల ఆగస్టు 21 (మన్యం మనుగడ) ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని తూరు బాకా గ్రామానికి చెందిన జోగా సుధాకర్ పొలంలో దుక్కి చేస్తుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టడం తో బురదలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. జెసిబి సాయంతో ట్రాక్టర్ తొలగించి అతి కష్టం మీద మృతదేహాన్ని బయటికి తీశారు
Post A Comment: