CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం

Share it:

 


*ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

హుజురాబాద్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

తెలంగాణ దళిత బంధు పథకం ప్రారంభిస్తున్నారు అని తెలిపారు.దళిత బందు అన్ని సంఘాలు,రాజకీయ పార్టీలు రాజకీయాలు మాని మద్దతు పలకాలని కోరారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ములుగు జిల్లాలో అర్హులైన  దళితలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.

సోమవారం హుజురాబాద్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి సమావేశానికి ములుగు జిల్లా నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున బయల్దేరి వెళ్లారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్,పిఎసియస్ చైర్మన్ మాడుగుల రమేష్,జ్యోతిపాల చంద్ర రెడ్డి,తాహిర్ పాషా,తుమ్మ మల్ల రెడ్డి,ఆత్మ చైర్మన్ ఏటూరునాగారం దుర్గం రమణ,డిజెఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య,ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి,బుర్ర రజిత సమ్మయ్య, వివిధ మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,కూరేళ్ల రమాచారి,మురహరి భిక్షపతి,బండారి చంద్రయ్య.గడదాసు సునీల్ కుమార్,సుబ్బుల సమ్మయ్య,ముడతానపల్లి మోహన్,వేల్పురి సత్యనారాయణ,చిన్ని కృష్ణ,నారాయణ,

గడ్డ మీద భాస్కర్,ఉట్ల మోహన్,వావిలాల రాంబాబు,జాడి బోజ రావు,కోమిరె రమేష్,పొలం శ్రావణ్,అంతటి రాము,దళిత నాయకులు బోయిన సదయ్య,చింత రాజు,జన్ను సుధాకర్,రేనుకుంట్ల సురేష్,నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: