మన్యం టీవి: ములకలపల్లి మండలం: పొగళ్లపల్లి గ్రామానికి చెందిన జనగాం మల్లయ్య ఇటీవల కరోనాతో మృతిచెందారు,వారి కుటుంబానికీ
చౌటీ గూడెం ఆటో యూనియన్ తరుపున 2500 రూపాయలతో కొన్ని నిత్యావసర సరుకులు మరియు బియ్యం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆటో యూనియన్ ప్రసిడెంట్ ఈసంపల్లి,వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ తానం, రమేష్ ,డ్రైవర్స్,ఓనర్స్, కాంగ్రెస్ పార్టీ
ఎస్సీ సెల్ మండల సెక్రెటరీ పాలకుర్తి,రవి,జాన్ రావు,మక్కాప్రభాకర్,పొక్కిలి రాజు,పొక్కిలిబాబు,గజ్జెల మహేష్,బొర్రారమేష్,బైటి రాజు,పొక్కిలి సుధాకర్,చామంచుల శ్రీను
తదితరులు పాలొగొన్నారు
Post A Comment: