మన్యం టీవీ మంగపేట.
నిన్న కాంగ్రెస్ నాయకులు పత్రికలలో ఆరోపించినట్టు వార్త పూర్తి నిరాధారము అయినది
కాంగ్రెస్ నాయకులు అడలేక మద్దెల ఓడమని అన్నట్లు సామెత విధంగా వారు మంత్రి మల్లారెడ్డి పై ఆరోపణలు చేయటం సరియైనది కాదు.ముందు మంత్రి విసిరిన సవాలుకు సిద్ధంగా లేక మంత్రి ఆరోపణలు చేస్తూ దిష్టి బొమ్మదగ్ధం చేయటం కాంగ్రెస్ నాయకుల దివాలికోరు తనానికి నిదర్శనం మంత్రిగారు సవాలు చేసినట్టు రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మంత్రి సవాల్ ని స్వీకరించా కుండా నీతి భావ్యం అయిన పదజాలం వాడుతూ దూషించడం సరియినది కాదు .కాంగ్రెస్ నాయకులు ఇది గమనించ కుండా మంత్రి పైన స్థాయిని మరచి విమర్శలు చేయటం
సరికాదు.ఇకనైనా కాంగ్రెస్ నాయకులు విమర్శలు మాని తమ నేత అయిన రేవంత్ రెడ్డి ని మంత్రి
మల్లారెడ్డి సవాల్ ను ఒప్పించి రాజీనామా చేసి పోటీ చేయించాలి
ఇప్పటి వరకు ములుగు నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన దనసరి సీతక్క నియోజకవర్గనికి చేసిన అభివృద్ధి ఏమిటి ?
తెలపాలి అని మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.
ఇకనైనా కాంగ్రెస్ నాయకులు మంగపేట మండలం
మరియు ములుగు నియోజకవర్గం అభివృద్ధి నిరోదాకాలుగా కాంగ్రెస్ నాయకులు వుంటే సహించేది లేదు అని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించడంమైంది.
ఇట్టి కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు
కుడుముల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్,అధికార ప్రతినిధి సత్యనారాయణ,టి ఎస్ ఎస్ జిల్లా కార్యదర్శి కోడం సత్యనారాయణ, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు నర్రా శ్రీధర్, అచ్చ సత్యనారాయణ, కుంట ఏడు కొండలు,ఆమిలి చంద్రం,
సయ్యద్ భుట్టో, ఎగ్గాడి అర్జున్,ఉడుగుల శ్రీనివాస్ యాదవ్,
మార్పు వెంకట్ రెడ్డి,
కేక్కమ్ జగదీష్, శానం నరేందర్,బెల్లి కుమార్
మరియు మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి పాల్గొన్నారు.
Post A Comment: