CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం.

Share it:


మన్యం టీవీ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలరిదిలోని మోతే గ్రామనికి చెందిన పూజారి సంతోష్ 26 సం,,అనే యువకుడు ఆర్థిక ఇబ్బందుల కారణాల వలన 25 వ తేదీన ఇంటినుండి వెళ్లిపోయిం మండలరిదిలోని బర్లగూడెం ,అల్లెరుగూడెం అటవీ ప్రాంతంలో మృతిచెందాడు.కుటుంబ సభ్యులు, కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ తెలిపన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు ఈ నెల 25 వ తేదీ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెల్లిపోగా మణుగూరు పోలిస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేస్ నమోదు చెయించమని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ ని ఇవరణ కొరగా బర్లగూడెం ,అల్లెరుగూడెం గ్రామల మధ్యలోని అటవీప్రాంతంలోని అర్ అండ్ బి రహదారి కి దూరంలో ఉన్న చెట్ల పొదల వద్ద పడి ఉన్నా మృతదేహాన్ని గొర్లకాపరులు చూసి పోలీస్ వారికి సమాచారం తెలియజేయగా అక్కడికి వెళ్ళి విచారించగా మృతుడు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గా తెలిపారు.మృతుడి భార్య ఉమా ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Share it:

Post A Comment: