ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో వారి ఆచూకీ కూడా దొరకలేదు కోర్టు కి కూడా హాజరుపరచలేదు
కుటుంబ సభ్యులు,శ్రేయోభిలాషులు పోలీస్ అధికారులను అడుగుతుంటే మేము తీసుకురాలేదు,మాకు సంబంధం లేదు అంటున్న పోలీసులు
పోలీస్ స్టేషన్ ఎదుట వారి ఆచూకీ తెలిపి కోర్టుకు హాజరు పరచాలని నిరసన కు వ్యక్తం చేస్తున్న ఆదివాసీలువారి ప్రాణానికి రక్షణ కల్పించాలని నినాదాలు
మన్యం మనుగడ వెబ్ డెస్క్:
నిన్న ఉదయం వేరే కేసు నిమిత్తం జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో వెళ్లిన మడకం గారిని స్థానిక SI గారు DSP గారూ రమ్మన్నారు ఇక్కడ వస్తున్నారు ఇక్కడ వరకూ వెళ్లి కలుద్దాం అని చెప్పి మడకం గారి కార్ లో స్థానిక SI గారు,మడకం గారు ఇద్దరు కలిసి వెళ్ళేరు కానీ వచ్చేటప్పుడు SI గారు ఒక్కరే వచ్చారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది,SI గారికి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు అని చెప్తున్నారువారు పని చూసి ఇంటికి వెళ్ళేరు అని చెప్తున్నారు
అలాగే మొన్న రాత్రి కుకునూరు మండలం లో 4 మంది సేన కార్యకర్తలకు అర్ధరాత్రి12 గంటల సమయం లో స్థానిక SI గారు ఫోన్ చేయగా ఇప్పుడు మేము రాము రేపు ఉదయం వస్తాము అని చెప్పగా ఉదయమే పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళేరు కానీ అక్కడ పోలీసులకు ఫోన్ చేసినా అదే సమాధానం చెప్తున్నారు వారి ఆచూకీ కూడా దొరకలేదువిచారణ పేరుతో అధివాసీలను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం తగదుదీనిపై ఉన్నత స్థాయి అధికారులకు ఫోన్ చేసిన ఉపయోగం లేకుండా పోతుంది వారి దగ్గర అదే సమాధానంఇది మొత్తం కూడా ఉన్నత స్థాయి అధికారులు సహకారంతోనే కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు
Post A Comment: