మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక గాంధీనగర్ లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చోరీ. సుమారు లక్ష రూపాయల విలువ చేసే అమ్మవారి మంగళసూత్రాలు 2జాతలు, ఇంకా తాళాలు పగులగొట్టి హుండీ చోరీకి పాల్పడినట్లు అర్చకులు వెల్లడి...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Post A Comment: