CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఒలంపిక్స్ భారత్కు స్వర్ణం...

Share it:

 



మన్యం టీవీ జాతీయం: జావలిన్ త్రో లో 23 ఏళ్ల భారత ప్లేయర్ నీరజ్ చోప్రా ఒలంపిక్స్లో గోల్డ్మెడల్ సాధించి స్వర్ణ పతకాన్ని రెపరెపలాడిన చాడు ఫైనల్ మొదటి రౌండ్లో 87.03 మీటర్ల దూరం విసిరి టాప్  01లోకి దూసుకెళ్లారు. అనంతరం జరిగిన పోటీల్లో 87.58 వ విసిరి స్వర్ణపతకం కైవసం చేసుకుని విజయాన్ని అందించాడు . టోక్యో ఒలంపిక్స్ లో తొలి గోల్డ్మెడల్ అందించిన నీరజ్ చోప్రా ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు.

Share it:

Post A Comment: