గుండాల ఆగస్టు 6 (మన్యం మనుగడ) :
ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ రంగు రమేష్ మాట్లాడుతు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం వెలలేని కృషి చేశారన్నారు. తెలంగాణలో ఉన్న బడుగు బలహీను ల కోసం ఆయన నిరంతరం శ్రమించారని అన్నారు. అలాంటి మహనీయుని జయంతి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు నాగేశ్వరరావు, జోగయ్య , సర్వేయర్ శ్రవణ్, వీఆర్ఏలు లక్ష్మణ్, శివాజీ, సారయ్య లు పాల్గొన్నారు
Post A Comment: