మన్యం మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలం, కంపగూడెం గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లను, అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో ఉన్న 24,500 రూపాయలు నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ-పి తిరుపతిరావు తెలియజేశారు.
Navigation
Post A Comment: