కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి
మన్యం టీవీ మంగపేట.
అను నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ మన్ననలు పొందు తున్న ములుగు ఎమ్మెల్యే సితక్క పై ఏజెన్సీ దళితుల సేవా సంఘం నాయకులు సుదర్శన్ శ్రీనివాస్ మాల మహా నాడు జిల్లా అధ్యక్షుడు శ్యాం బాబు చేసిన విమర్శలు సరికాదని కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ మంగపేట మండల అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి పత్రిక ప్రకటన ద్వార అన్నారు.అన్ని వర్గాల మన్న నలు పొందుతున్న ములుగు ఎమ్మెల్యేను ఒక వర్గానికి చెందిన నాయకురాలిగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదని విషయం పరిజ్ఞానం లేకుండా విమర్శించడం మానుకోవాలని తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
Post A Comment: