CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మర్రిగూడెం గ్రామ పంచాయతీలో రెండవ రోజు నిర్వహించిన కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 10)::అన్నపురెడ్డిపల్లి మండలం, మర్రిగూడెం గ్రామ పంచాయతీలో రెండో రోజు నిర్వహించిన మొబైల్ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ను డిఎస్ఓ డాక్టర్ చేతన్ సందర్శించి, పలు సూచనలు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ సడియం తిరుపతయ్య, హెచ్ఈఓ-పోలేబోయిన కృష్ణయ్య , గ్రామ పంచాయతీ కార్యదర్శి-డి బాలాజీ, ఎంపిహెచ్ఏ(ఎఫ్) లు-లక్ష్మీ, కే జయ,ఆశాలు-సునీత,లక్ష్మీ కుమారి,వి సునీత, మణి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: