మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల లోని పలు మిల్లులలకు పిడిఎస్ బియ్యం రైస్ మిల్లులకు తరలిస్తున్నారనే ఫిర్యాదుతో హైదరాబాద్ నుండి వచ్చిన బృందం.
రైస్ మిల్లులలో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకొని స్థాక్ వివరాలు చెక్ చేస్తున్న అధికారులు.
విజిలెన్స్ అధికారుల రాకతో అలెర్ట్ అయిన రైస్ మిల్లుల యజమానులు, తమ మిల్లులలో కూడా తనిఖీలు చేస్తారనే భయంతో మిల్లులకు తాళాలు.
Post A Comment: