సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్.
మన్యం టీవీ ఏటూరు నాగారం
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో జరిగిన గిరిజన దళిత దండోరా కార్యక్రమం కు తాడ్వాయి మండలం యువసేన అధ్యక్షులు చేర్ప రవీందర్ ఇంద్రవెల్లి అమరవీరుల కు నివాళి అర్పించిన అనంతరం మాట్లాడుతూ బీజేపీ తెరాస పరిపాలన లో దళిత గిరిజనులకు అన్యాయం జరుగుతుంది అని,కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తనే దళితులకు గిరిజనులకు న్యాయం జరుగుతుంది అని అన్నారు.
Post A Comment: