మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ లో పండువారిగూడెం గ్రామం లో కోవిడ్ వ్యాక్సిన్ వెయ్యడం జరుగుతుందని పండువారిగూడెం గ్రామం లో సర్పంచ్ నారం రాజశేఖర్ ఇంటింటికి తిరిగి కోవిడ్ వ్యాక్సిన్ వేయించికోవాలని ప్రజలకు అవగాహనా (మోటివేషన్ )చెయ్యడం జరుగింది. ఈ కార్యక్రమం లో వార్డ్ సభ్యులు నాగేశ్వరావు, లక్ష్మి, ఆశ కార్యకర్త నాగమణి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: