CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బడి శుభ్రం చేయించిన సర్పంచ్ అట్టం రమ్యం

Share it:

 



 మన్యంటీవీ, అశ్వారావుపేట: దేశవాప్తంగా మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ రాష్ట్రం లో సెప్టంబర్ ఒకటవ తేదీ నుండి బడులు తిరిగి ప్రాంబించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించన విషియం అందరకి తెలిసిందే, ఈ నేపథ్యం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మేజర్ గ్రామ పంచాయితీ పరిదిలోని పాఠశాలలో సర్పంచ్ అట్టం రమ్య ఆద్వర్యం లో పాఠశాల పరిసర ప్రదేశం లో క్లినింగ్ చేయించి, తరగతి గదుల్లో శానిటైజింగ్ చేయించారు. ఈ కార్యక్రమం లో ఏంఆర్ఓ చల్ల ప్రసాద్, ఎంపీడీపీ విద్యాధరావు, ఈఓ హరికృష్ణ, హై స్కూల్ చైర్మన్ ప్రసాద్, ఎచ్ఏం రాంబాబు, ఈసీ రామచంద్రరావు, పంచాయితీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: