మనం టివి దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం,
ఈరోజు పట్వారి గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వర సహకారంతో మెడికల్ సిబ్బంది కి మరియు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.కరోన టైంలోనైనా మెడికల్ సిబ్బంది సేవలు మరువలేను అన్నారు. మెడికల్ సంబంధించిన యూనిఫామ్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో MPP స్వయం ప్రసాద్,వైస్ MPP దారా మల్లికార్జున రావు,దోడ్డాకుల రాజేశ్వరరావు,మాజీ AMC చైర్మన్ కొయ్యల అచ్యుతరావు,సర్పంచ్ మొగిలి అంజలి,కృష్ణ,ఉప సర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య, MPTC కూరం కమల, డాక్టర్, HV మరియు PHC సంబంధించిన మెడికల్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.
Post A Comment: