మన్యం మనుగడ వెబ్ డెస్క్:
భద్రాద్రి కొత్తగూడెం: ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు కాపురం చేశాడు. ప్రేమించి పెళ్లాడిన భార్యను కాదని మరో యువతితో ప్రేమాయణం సాగించాడు. భర్త మరో యువతితో కాపురం పెట్టాడని తెలుసుకున్న మొదటి భార్య భర్తకు దేహశుద్ధి చేసింది. హెడ్ కానిస్టేబుల్ రాజేష్ తాను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని బాధితురాలు చెబుతోంది. తనను కాదని మరో యువతితో కాపురం ఎలా పెడతావని భర్తను నిలదీసింది. అంతటితో ఆగకుండా చెప్పుతో దేహశుద్ధి చేసింది. పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది.
Post A Comment: