మన్యం టీవీ : జూలూరుపాడు,
ఆగస్టు 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జూలూరుపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ శివాజీ గణేష్ లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు కలెక్టర్ అనుదీప్ ఎస్పి సునీల్ దత్ చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంసాపత్రాన్ని అందుకొన్నారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు మండల ప్రజలు వీరికి అభినందనలు తెలియజేశారు.
Post A Comment: