మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత చిన్న అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా జగ్గారం,సీతారామాపురం గ్రామ పంచాయితీలో గల వృద్దాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఎంపీపీ. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎంపీటీసీ ఎనిక రవి,నిర్వాహకులు కమటం వెంకటేశ్వరరావు,దైదా నారాయణరెడ్డి,రమేష్ బాబు,రాజాబాబు,శయనాజ్ బేగం,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రావులపల్లి వెంకటనర్సయ్య,తెరాస నాయకులు ఇసంపల్లి పున్నారావు,మంగళగిరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: